మక్కా పిల్గ్రిమ్స్ లో ఆసియానే టాప్
- December 28, 2019
జెడ్డా: 2,371,441 ఉమ్రా వీసాల్ని ఆగస్ట్ 31 నుంచి డిసెంబర్ 20లోపు జారీ చేసినట్లు ఉమ్రా వీక్లీ ఇండెక్స్ని బట్టి అర్థమవుతోంది. ఎయిర్, ల్యాండ్ అలాగే సీ పోర్ట్స్ ద్వారా వచ్చిన ఉమ్రా యాత్రీకుల సంఖ్య ఇది. కాగా, భారతదేశం నుంచి 262,887 మంది పిల్గ్రిమ్స్ ఉమ్రా ప్రార్థనల కోసం వీసాలు పొందారు. పాకిస్తాన్ నుంచి అత్యధికంగా 495,270 మంది ఉమ్రా ప్రార్థనల కోసం వచ్చారు. ఇండోనేసియా (448,879), మలేసియా (116,335), ఈజిప్ట్ (104,820), అల్జీరియా (80,238), టర్కీ (78,512), బంగ్లాదేశ్ (73,142), యూఏఈ (46,370) మరియు జోర్డాన్ (32,011) దేశాలకు చెందిన ఫిలిగ్రిమ్స్ వీసాల్ని పొందారు, ఉమ్రా ప్రార్థనలు నిర్వహించుకుని స్వదేశాలకు తిరిగి వెళ్ళారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!