ప్రవాస భారతీయులకు అలర్ట్:డిసెంబర్ 31లోగా ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేయాల్సిందే
- December 28, 2019
బ్యాంకు లావాదేవీలు నిర్వహించే ప్రతీ ఒక్కరు పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకునేందుకు డెడ్ లైన్ గడువు ముంచుకొస్తోంది. ప్రవాస భారతీయులు, ఇండియన్ పౌరులు ఈ నెల 31లోగా ఖచ్చితంగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని సెంటల్ర్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT(ఇండియా) సూచించింది. డెడ్ లైన్ లోగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకుంటే ఆ పాన్ కార్డును పని చేయనట్లుగానే భావిస్తామని CBDT హెచ్చరించింది.
భారత ఆదాయపు పన్ను చట్టం 1961 ద్వారా సంక్రమించిన అధికారాల మేరకు ఈ ఏడాది మార్చిలోనే ఆధార్ తో పాన్ కార్డు లింక్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం సవరణలు చేసింది. తొలుత మార్చి 31వరకు డెడ్ లైన్ విధించినా..గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించింది. ఆ తర్వాత మరో అవకాశం కల్పిస్తూ డెడ్ లైన్ ని డిసెంబర్ 31వరకు ఎక్స్ టెండ్ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







