మస్కట్: ఫారెన్ పెట్టుబడులు సులభతరం చేస్తూ 'న్యూ ఇన్వెస్ట్ మెంట్ లా' అమలు
- January 02, 2020
విదేశీ పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ఒమన్ ప్రభుత్వం న్యూ ఫారెన్ ఇన్వెస్ట్ మెంట్ చట్టానికి గ్రీన్ సిగ్నీల్ ఇచ్చింది. ఇవాళ్టి (జనవరి 2) నుంచే విదేశీ పెట్టుబడి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ-MOCI ఒక ప్రకటన విడుదల చేసింది. సుల్తానేట్లో ఫారెన్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్టర్లకు సులభతరంగా ఉండేలా ప్రొసిజర్ అమలు చేస్తున్నట్లు పేర్కొంది. కొత్త చట్టం ప్రకారం ఫారెన్ ఇన్వెస్టర్లకు గతంలో కంటే ఈజీగా అనుమతులు లభించేలా వెసులుబాటు ఉంటుంది. తద్వారా దేశంలోకి విదేశీ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ ను పెంపొందించుకోవటంతో పాటు మౌళికసదుపాయల అభివృద్ధి, స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుందని MOCI తన ప్రకటనలో వివరించింది. దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ ఇన్వెస్టర్ల నుంచి మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అప్లికేషన్లను స్వీకరిస్తోంది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







