పాకిస్తాన్ లో పర్యటనలో అబుధాబి యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- January 02, 2020

అబుదాబి యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. తన ఒక రోజు పర్యటనలో భాగంగా అబుదాబి యువరాజు, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సమావేశం అవుతారు. ఈ భేటీలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించనున్నట్లు పాకిస్తాన్ లోని యూఏఈ అంబాసిడర్ హమద్ ఒబైద్ ఇబ్రహీమి అల్ జాబీ తెలిపారు. యువరాజు గత ఏడాది జనవరిలో పాకిస్తాన్ పర్యటనకు వచ్చారు. మళ్లీ సరిగ్గా ఏడాది తర్వాత పాకిస్తాన్ లో పర్యటిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







