తైవాన్ లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం..దేశ సైన్యాధిపతి మృతి
- January 02, 2020
తైపీ: హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో తైవాలం సైన్యాధిపతితో సహా మరో ఎనిమిది మంది మృతిచెందారు. దెస రాజధాని తైపీ సమీపంలోని ఒక పర్వతం పై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఈశాన్య యిలాన్ కౌంటీలో సైనికులను కలవటానికి తైవాలం చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ షెన్-ఇ-మింగ్ బయలుదేరారు.ఈ ఉదయం 7:50 నిమిషాలకు సొంగ్షాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఆయన ఎక్కిన హెలికాఫ్టర్ బయలుదేరింది. 8:06 నిమిషాలకు సిబ్బంది నుంచి ఆఖరి సమాచారం వచ్చింది.ఆపై ఒక్క నిమిషం తరువాత నుంచి దానితో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం ఆ హెలికాఫ్టర్ తైపీ పట్టణం సమీపంలోని పర్వతాలలో కూలిపోయింది. కూలిపోయిన UH60M హెలికాఫ్టర్ లో 62 సంవత్సరాల మింగ్ తో సహా మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..