తైవాన్ లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం..దేశ సైన్యాధిపతి మృతి
- January 02, 2020


తైపీ: హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో తైవాలం సైన్యాధిపతితో సహా మరో ఎనిమిది మంది మృతిచెందారు. దెస రాజధాని తైపీ సమీపంలోని ఒక పర్వతం పై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఈశాన్య యిలాన్ కౌంటీలో సైనికులను కలవటానికి తైవాలం చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ షెన్-ఇ-మింగ్ బయలుదేరారు.ఈ ఉదయం 7:50 నిమిషాలకు సొంగ్షాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఆయన ఎక్కిన హెలికాఫ్టర్ బయలుదేరింది. 8:06 నిమిషాలకు సిబ్బంది నుంచి ఆఖరి సమాచారం వచ్చింది.ఆపై ఒక్క నిమిషం తరువాత నుంచి దానితో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం ఆ హెలికాఫ్టర్ తైపీ పట్టణం సమీపంలోని పర్వతాలలో కూలిపోయింది. కూలిపోయిన UH60M హెలికాఫ్టర్ లో 62 సంవత్సరాల మింగ్ తో సహా మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







