రామోజీ ఫిల్మ్ సిటీలో అజిత్ సినిమా షూటింగ్ పూర్తి
- January 03, 2020
అజిత్ ప్రస్తుతం 'వాలిమై' చిత్రం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటూ రాగా..నిన్నటి తో ఈ సినిమా షూటింగ్ ఫిలిం సిటీ లో పూర్తి చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కావడం తో చిత్ర యూనిట్ చెన్నైకి చేరుకున్నారు. తదుపరి షెడ్యూల్ చెన్నైలో జరగనుందని సమాచారం.
అజిత్ గత చిత్రం 'నెర్కొండ పారవై'ను డైరెక్ట్ చేసిన హెచ్.వినోత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో కథానాయకిగా యామీ గౌతమ్ నటించనుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇందులో ఇంకో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్ర కొసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానాను తీసుకోవాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







