యూఏఈలో ఈ నెల 12నుంచి స్కూల్స్ రీ ఓపెన్
- January 05, 2020
యూఏఈలో ఈ నెల 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి. 2019-2020 సెకండ్ సెమిస్టర్ క్లాసులు ప్రారంభిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యూకేషన్ సిలబస్ అనుసరించే గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్ లో టీచింగ్, అడ్మినిస్ట్రేటీవ్, టెక్నికల్ స్టాఫ్ ఈ రోజు నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఇక ఫారెన్ సిలబస్ పాటించే ప్రైవేట్ స్కూల్స్ లో ఈ ఏడాదికి సంబంధించి సెకండ్ సెమిస్టర్ క్లాసులు ఈ రోజు నుంచి క్లాసులు ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







