యూఏఈలో ఈ నెల 12నుంచి స్కూల్స్ రీ ఓపెన్
- January 05, 2020
యూఏఈలో ఈ నెల 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి. 2019-2020 సెకండ్ సెమిస్టర్ క్లాసులు ప్రారంభిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యూకేషన్ సిలబస్ అనుసరించే గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్ లో టీచింగ్, అడ్మినిస్ట్రేటీవ్, టెక్నికల్ స్టాఫ్ ఈ రోజు నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఇక ఫారెన్ సిలబస్ పాటించే ప్రైవేట్ స్కూల్స్ లో ఈ ఏడాదికి సంబంధించి సెకండ్ సెమిస్టర్ క్లాసులు ఈ రోజు నుంచి క్లాసులు ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







