ఇండియాలోకి చొరబడ్డ ISIS ఉగ్రవాదులు
- January 05, 2020
భారత్-నేపాల్ సరిహద్దు గుండా ఉత్తరప్రదేశ్లోని మహారాజాగంజ్, ఖుషీనగర్, సిద్దార్థ్ నగర్ జిల్లాల్లో ఐసీస్ ఉగ్రవాదుల జాడలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్లోకి ఇద్దరు అనుమానితులు ప్రవేశించినట్లు తెలిపారు. అబ్దుల్ సమద్, ఇలియాస్లుగా గుర్తించాంమని ఐజీ అషుతోష్ కుమార్ వెల్లడించారు. వారు నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్ లోకి వచ్చేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.
ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందుకోగానే అలర్ట్ అయ్యాం. వారిద్దరి ఫొటోగ్రాఫ్ లను అధికారులందరికీ పంపాం. చివరిసారిగా పశ్చిమబెంగాల్లోని సిలిగురి ప్రాంతంలో కనిపించారు. మాకు ఇలాంటి అలర్ట్స్ రావడం సర్వసాధారణమే. కానీ, మీడియా వరకూ వెళ్లిందంటే అది ఇన్వెస్టిగేషన్ అయినట్లే.
ఈ మేర ఇండియా-నేపాల్ బోర్డర్ లో సెక్యూరిటీ టైట్ చేశాం. ఒక వెయ్యి 751కిలోమీటర్ల మేర భద్రతను పెంచాం. ఇందులో ఉత్తరప్రదేశ్కు 599.3కిలోమీటర్లు సరిహద్దు ప్రాంతం ఉంది. నేపాల్ లోని ఏడు జిల్లాలు (పిలిభిట్, లఖీంపూర్ ఖేరీ, బహ్రైచ్, స్రావస్తి, బలరామ్పూర్, సిద్దార్థ్నగర్, మహారాజ్గంజ్) ఈ బోర్డర్ మీదుగా ఉన్నాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







