సోలెమని డ్రోన్ స్రైక్పై సౌదీకి అందని సమాచారం
- January 06, 2020
రియాద్: సౌదీ అరేబియా, వాషింగ్టన్ నుంచి యూఎస్ డ్రోన్ ఎటాక్కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని కింగ్డమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. యూఎస్ జరిపిన దాడిలో కాస్సెమ్ సోలెమని మృత్యువాత పడిన విషయం విదితమే. రీజియనలో శాంతియుత వాతావరణమే లక్ష్యంగా సౌదీ అరేబియా పనిచేస్తుందని కింగ్ సల్మాన్ చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా సౌదీ అరేబియా తన అధికార ప్రకటనలో ప్రస్తావించింది. కాసిమ్ సోలెమని హత్యకు సంబంధించి సౌదీ అరేబియాతో అమెరికా మంతనాలు జరిపిందన్న ప్రచారాన్ని సౌదీ అధికారిక వర్గాలు కొట్టి పారేశాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







