సోలెమని డ్రోన్ స్రైక్పై సౌదీకి అందని సమాచారం
- January 06, 2020
రియాద్: సౌదీ అరేబియా, వాషింగ్టన్ నుంచి యూఎస్ డ్రోన్ ఎటాక్కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని కింగ్డమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. యూఎస్ జరిపిన దాడిలో కాస్సెమ్ సోలెమని మృత్యువాత పడిన విషయం విదితమే. రీజియనలో శాంతియుత వాతావరణమే లక్ష్యంగా సౌదీ అరేబియా పనిచేస్తుందని కింగ్ సల్మాన్ చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా సౌదీ అరేబియా తన అధికార ప్రకటనలో ప్రస్తావించింది. కాసిమ్ సోలెమని హత్యకు సంబంధించి సౌదీ అరేబియాతో అమెరికా మంతనాలు జరిపిందన్న ప్రచారాన్ని సౌదీ అధికారిక వర్గాలు కొట్టి పారేశాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!