సోలెమని డ్రోన్ స్రైక్పై సౌదీకి అందని సమాచారం
- January 06, 2020
రియాద్: సౌదీ అరేబియా, వాషింగ్టన్ నుంచి యూఎస్ డ్రోన్ ఎటాక్కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని కింగ్డమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. యూఎస్ జరిపిన దాడిలో కాస్సెమ్ సోలెమని మృత్యువాత పడిన విషయం విదితమే. రీజియనలో శాంతియుత వాతావరణమే లక్ష్యంగా సౌదీ అరేబియా పనిచేస్తుందని కింగ్ సల్మాన్ చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా సౌదీ అరేబియా తన అధికార ప్రకటనలో ప్రస్తావించింది. కాసిమ్ సోలెమని హత్యకు సంబంధించి సౌదీ అరేబియాతో అమెరికా మంతనాలు జరిపిందన్న ప్రచారాన్ని సౌదీ అధికారిక వర్గాలు కొట్టి పారేశాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







