యూఏఈలో 5 ఏళ్ల మల్టి ఎంట్రీ వీసా...6 నెలలు ఉండేందుకు ఛాన్స్
- January 08, 2020
యూఏఈని గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్ గా డెవలప్ చేయటంలో భాగంగా కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి సమావేశమైన కేబినెట్ పర్యాటకులకు 5 ఏళ్ల వాలిడిటీతో టూరిస్ట్ వీసా ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ 5 ఇయర్స్ మల్టీపుల్ ఎంట్రీ టూరీస్ట్ వీసాతో ఎన్ని సార్లైనా యూఏఈ విజిట్ చేయవచ్చు. అంతేకాదు ఈ ఐదేళ్లలో ట్రిప్ వెళ్లిన ప్రతీ ఎంట్రీలో 6 నెలలు యూఏఈలో స్టే చేసేందుకు అనుమతి ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన టూరిస్ట్ వీసాల విషయంలో అనుసరించే నిబంధనలనే మల్టీపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా మంజూరులోనూ పాటించనున్నారు. దీంతో ఎలిజిబిలిటీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని అన్ని దేశాల పౌరులకు వీసాలను 5 ఇయర్ వాలిటిడీ మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. యూఏఈలో పర్యాటక రంగాన్ని మరింత డెవలప్ చేయటం, టూరిస్ట్ ఎకానమీ పెంచుకోవటం లక్ష్యంగా కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







