ఇండియన్ ఎంబసీ నెంబర్తో క్రిమినల్స్ మోసాలు
- January 09, 2020
మస్కట్:ఇండియన్ ఎంబసీకి చెందిన ఫ్యాక్స్ నెంబర్ని వినియోగించుకుని కొందరు క్రిమినల్స్ నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నట్లు మస్కట్లోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఇండియన్ ఎంబసీ ఫ్యాక్స్ నెంబర్ 24692791ని మాస్కింగ్ చేసి క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామనీ, ఈ విషయమై ఎంబసీ ఇప్పటికే ఒమనీ అథారిటీస్కి ఫిర్యాదు చేశామని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. ఎంబసీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఫోన్లు చేసి, డబ్బుల్ని అడగబోదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఇండియన్ కమ్యూనిటీ, ఇలాంటి క్రిమినల్స్ వలలో పడకూడదనీ, ఎవరికైనా ఎంబసీ తరఫున ఫోన్ కాల్స్ వస్తే, వెంటనే 24684500 నెంబర్కి తెలపాలని ఎంబసీ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







