సిటీ సెంటర్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం
- January 09, 2020
బహ్రెయిన్: సీఫ్లోని సిటీ సెంటర్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా విజిటర్స్ ఆందోళనకు గురయ్యారు. సివిల్ డిఫెన్స్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. ముందుగా విజిటర్స్ని ఖాళీ చేయించిన అధికారులు, ఆ తర్వాత మంటల్ని అదుపు చేశారు. కాగా, ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మినిస్టర్ జాయెద్ అల్ జయానీ, ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఓ రెస్టారెంట్ చిమ్నీ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని కేవలం 55 నిమిషాల్లోనే మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. మాల్ యాజమాన్యం తీసుకున్న చర్యలు అమోఘమనీ, తిరిగి మాల్లో కార్యకలాపాలు యధాతథంగా కొనసాగుతున్నాయని మినిస్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







