యూఏఈ: కుటుంబ సమస్యలతో ఫార్మసి ఉద్యోగి అత్మహత్యయత్నం
- January 12, 2020ఫుజైరా: కుటుంబ సమస్యలతో ఓ యువకుడు అత్మహత్య చెసుకోవడానికి ప్రయత్నించాడు. ఫుజైరా పొలీస్ స్టెషన్ పరిధిలో ఈ ఘటన చోటుచెసుకుంది. అత్మహత్యకు ప్రయత్నించిన యువకుడు తాను పని చేస్తున్న ఫార్మసిలోనే కొన్ని టాబ్లెట్స్ దొంగిలించించాడు. వాటిని అక్కెడే మింగి స్పృహ తప్పి కుప్పకూలిపొయడు. తోటి వర్కర్స్ అతన్ని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. సాకాలంలో ట్రీట్మెంట్ అందించడంతో అతనికి ప్రాణాపాయం నుంచి బయతపడ్డాడు. విషయం తెలుసుకున్న పొలీసులు అత్మహత్యయత్నం చెసిన ఫర్మాసిస్ట్ పై కేస్ ఫైల్ చెసారు. తాను పని చేస్తున్న ఫార్మసిలొనే కొన్ని టాబ్లెట్స్ దొంగిలించినట్లు సీసీ కెమెరా ఫూటేజ్ ద్వరా గుర్తించారు. ఫుజైరా కోర్టులో విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ