అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- September 20, 2025
కువైట్: అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభమైంది. కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి దీనిని అధికారికంగా ప్రారంభించారు. కువైట్ అంతటా పౌరులకు ఆరోగ్య సేవలను విస్తరించాలనే మంత్రిత్వ శాఖ వ్యూహంలో ఇది ఒక ప్రధాన అడుగు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో దాదాపు 28వేల హౌసింగ్ యూనిట్లలో దాదాపు 4లక్షల మంది నివాసితులకు వసతి కల్పించే ప్రాంతంలో సేవలందించే మొదటి ఇంటిగ్రేటెడ్ అత్యవసర కేంద్రం ఇదని ఆయన తెలిపారు.
ఇది 24 గంటల అత్యవసర మరియు వైద్య సేవల నెట్వర్క్ను బలోపేతం చేస్తుందన్నారు. ప్రయోగశాలలు, రేడియాలజీ విభాగం, ఫార్మసీ మరియు డెంటల్, ENT, ఆప్తాల్మాలజీ మరియు 24/7 ఆర్థోపెడిక్స్ యూనిట్తో సహా ప్రత్యేక క్లినిక్లు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









