మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- September 20, 2025
మనామా: 30 ఏళ్ల మహిళకు బహ్రెయిన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినందుకు హై క్రిమినల్ కోర్టు ఆమెకు 5 వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. ఇదే సమయంలో మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్న తొమ్మిది మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి ఒక సంవత్సరం జైలు శిక్ష, ఒక్కొక్కరికి వెయ్యి బహ్రెయిన్ దినార్ల చొప్పు జరిమానా విధించింది. పునరావాస కేంద్రం నుండి విడుదలైన తర్వాత సదరు మహిళ మాదకద్రవ్యాల పంపిణీని తిరిగి ప్రారంభించిందని, యాంటీ-నార్కోటిక్స్ విభాగానికి అందిన నిఘా సమాచారం మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆమె తన అపార్ట్మెంట్ నుంచి మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్లు దర్యాప్తులో నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...