మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- September 20, 2025
మనామా: 30 ఏళ్ల మహిళకు బహ్రెయిన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినందుకు హై క్రిమినల్ కోర్టు ఆమెకు 5 వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. ఇదే సమయంలో మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్న తొమ్మిది మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి ఒక సంవత్సరం జైలు శిక్ష, ఒక్కొక్కరికి వెయ్యి బహ్రెయిన్ దినార్ల చొప్పు జరిమానా విధించింది. పునరావాస కేంద్రం నుండి విడుదలైన తర్వాత సదరు మహిళ మాదకద్రవ్యాల పంపిణీని తిరిగి ప్రారంభించిందని, యాంటీ-నార్కోటిక్స్ విభాగానికి అందిన నిఘా సమాచారం మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆమె తన అపార్ట్మెంట్ నుంచి మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్లు దర్యాప్తులో నిర్ధారించారు.
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్









