నలుగుర్ని బలిగొన్న అతి వేగం: నిందితుడికి జైలు శిక్ష
- January 13, 2020
యూ.ఏ.ఈ:కారుని అతివేగంగా నడిపి నలుగురి మరణానికి కారణమైన వ్యక్తికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. 10,000 దిర్హామ్ల జరీమానా సైతం న్యాయస్థానం నిందితుడికి విధించడం జరిగింది. అలాగే, బాధిత కుటుంబానికి 600,000 దిర్హామ్లు బ్లడ్ మనీ కింద చెల్లించాలనీ ఆదేశాలు జారీ చేసింది. జిసిసి జాతీయుడైన యువకుడు, నిర్లక్ష్యంగా వాహనం నడిపి, నలుగురి మృతికి కారకుడయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









