నలుగుర్ని బలిగొన్న అతి వేగం: నిందితుడికి జైలు శిక్ష
- January 13, 2020యూ.ఏ.ఈ:కారుని అతివేగంగా నడిపి నలుగురి మరణానికి కారణమైన వ్యక్తికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. 10,000 దిర్హామ్ల జరీమానా సైతం న్యాయస్థానం నిందితుడికి విధించడం జరిగింది. అలాగే, బాధిత కుటుంబానికి 600,000 దిర్హామ్లు బ్లడ్ మనీ కింద చెల్లించాలనీ ఆదేశాలు జారీ చేసింది. జిసిసి జాతీయుడైన యువకుడు, నిర్లక్ష్యంగా వాహనం నడిపి, నలుగురి మృతికి కారకుడయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా