నలుగుర్ని బలిగొన్న అతి వేగం: నిందితుడికి జైలు శిక్ష

- January 13, 2020 , by Maagulf
నలుగుర్ని బలిగొన్న అతి వేగం: నిందితుడికి జైలు శిక్ష

యూ.ఏ.ఈ:కారుని అతివేగంగా నడిపి నలుగురి మరణానికి కారణమైన వ్యక్తికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. 10,000 దిర్హామ్‌ల జరీమానా సైతం న్యాయస్థానం నిందితుడికి విధించడం జరిగింది. అలాగే, బాధిత కుటుంబానికి 600,000 దిర్హామ్‌లు బ్లడ్‌ మనీ కింద చెల్లించాలనీ ఆదేశాలు జారీ చేసింది. జిసిసి జాతీయుడైన యువకుడు, నిర్లక్ష్యంగా వాహనం నడిపి, నలుగురి మృతికి కారకుడయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com