యూఏఈ వెదర్: సోమవారం వర్షం కురిసే అవకాశం
- January 18, 2020యూఏఈ వెదర్ బ్యూరో, సోమవారం వర్షం కురిసే అవకాశం వున్నట్లు పేర్కొంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం ఓ మోస్తరుగా వర్షపాతం నమోదువుతుందనీ, ఆ తర్వాత రోజుల్లో కొంతమేర వర్షాలు కురిసే అవకాశం వుందనీ తెలుస్తోంది. కాగా, యూఏఈలో గత వారం భారీ వర్షాలు నమోదయ్యాయి. కోస్టల్ ప్రాంతాల్లో ఈ వర్షం ఎక్కువగా కురిసింది. మూడు రోజులపాటు హై విండ్స్, హెవీ రెయిన్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితికి కారణమయ్యాయి. వచ్చే వారం మరిన్ని వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. నార్తరన్ పార్ట్స్, కోస్టల్ ఏరియాస్లో ఈ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశముంది.
తాజా వార్తలు
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం