ఇండియన్ స్కూల్స్కి ఆన్లైన్ అడ్మిషన్ 21 నుంచి ప్రారంభం
- January 18, 2020మస్కట్: మస్కట్లో తల్లిదండ్రులు, తమ విద్యార్థుల్ని కెజి 1 నుంచి గ్రేడ్ ఎలెవన్ వరకు చేర్చేందుకోసం ఆన్లైన్ అడ్మిషన్స్కి రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. 2020-21 సంవత్సరానికిగాను ఈ అడ్మిషన్లు 21 జనవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు అందుబాటులో వుంటాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియన్ స్కూల్స్ ఇన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేససింది. ఫిబ్రవరి 20వ తేదీతో రిజిస్ట్రేషన్లు ముగుస్తాయనీ, ఎవరైనా ఈ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. క్యాపిటల్ ఏరియాలో మొత్తం ఏడు ఇండియన్ స్కూల్స్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..