ఇండియన్ స్కూల్స్కి ఆన్లైన్ అడ్మిషన్ 21 నుంచి ప్రారంభం
- January 18, 2020
మస్కట్: మస్కట్లో తల్లిదండ్రులు, తమ విద్యార్థుల్ని కెజి 1 నుంచి గ్రేడ్ ఎలెవన్ వరకు చేర్చేందుకోసం ఆన్లైన్ అడ్మిషన్స్కి రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. 2020-21 సంవత్సరానికిగాను ఈ అడ్మిషన్లు 21 జనవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు అందుబాటులో వుంటాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియన్ స్కూల్స్ ఇన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేససింది. ఫిబ్రవరి 20వ తేదీతో రిజిస్ట్రేషన్లు ముగుస్తాయనీ, ఎవరైనా ఈ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. క్యాపిటల్ ఏరియాలో మొత్తం ఏడు ఇండియన్ స్కూల్స్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!