నేపాల్లో హిమపాతం
- January 21, 2020ఖాట్మండ్ : నేపాల్లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా మంచు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా నేపాల్లోని పర్వత శిఖరాలను అధిరోహిం చేందుకు వచ్చిన పర్వతారోహకులు ఇబ్బందిపడుతున్నారు. నలుగురు దక్షిణకొరియా ట్రెక్కర్లు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వీరంతా అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించేందుకు ఇక్కడికి వచ్చారని అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ల సాయంతో వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. వీరితో పాటు ముగ్గురు నేపాలీ గైడ్లు కూడా గల్లంతయ్యారన్నారు.
తాజా వార్తలు
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో