అబుదాబి:ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 23, 2020
అబుదాబి:ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఈ నెల 26న(ఆదివారం) 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోనున్నారు.ఈ వేడుకలు ఇండియన్ ఎంబసీ ఆఫీస్ నందు ఉదయం 08:30 నుండి 09:30 గంల వరకు జరగనున్నాయి.ఇండియన్ అంబాసిడర్ పవన్ కపూర్ 08:30 గంలకు జెండా వందనం చేయనున్నారు.ఈ వేడుకల్లో ప్రవాసీయులంతా పాల్గొనవలసిందిగా అధికారులు కోరారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!