అబుదాబి:ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

- January 23, 2020 , by Maagulf
అబుదాబి:ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

అబుదాబి:ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఈ నెల 26న(ఆదివారం) 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోనున్నారు.ఈ వేడుకలు ఇండియన్ ఎంబసీ ఆఫీస్ నందు ఉదయం 08:30 నుండి 09:30 గంల వరకు జరగనున్నాయి.ఇండియన్ అంబాసిడర్ పవన్ కపూర్ 08:30 గంలకు జెండా వందనం చేయనున్నారు.ఈ వేడుకల్లో ప్రవాసీయులంతా పాల్గొనవలసిందిగా అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com