పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ చిత్రం

- February 01, 2020 , by Maagulf
పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ చిత్రం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ చిత్రం త్వరలో ప్రారంభం కానున్నది. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరిన్ని విషయాలు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com