ఇండియాకి బయల్దేరిన సయ్యిద్ బదర్
- February 05, 2020
మస్కట్: డిఫెన్స్ ఎఫైర్స్ మినిస్టర్ సయ్యిద్ బదర్ బిన్ సౌద్ బిన్ హరెబ్ అల్ బుసైది, మరికొంతమంది డెలిగేషన్తో కలిసి, ఇండియాకి బయల్దేరారు. 11వ డిఫెన్స్ ఎక్స్పో ఇండియా 2020లో పాల్గొనేందుకు ఈ టీమ్ ఇండియాకి బయల్దేరింది. భారత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక ఆహ్వానం ఈ మేరకు పంపిన దరిమిలా, బహ్రెయిన్ డెలిగేషన్ ఇండియాకి పయనమైంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







