కరోనా అలర్ట్: ప్రయాణీకుల నుంచి డిక్లరేషన్స్ తీసుకుంటున్న సౌదీ అరేబియా
- February 05, 2020
రియాద్: సౌదీ అరేబియా తమ దేశానికి వచ్చే ప్రయాణీకులు, 15 రోజుల ముందు వరకూ తాము చైనా వెళ్లలేదని డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతోంది. జనరల్ డైరెకట్రేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. చైనాలో విజృంభిస్తోన్న కరోనా వైరస్, ఇతర దేశాలకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్తో కలిసి ఇప్పటికే ప్రికాషనరీ మెజర్స్ని తీసుకోవడం జరిగింది. అని ప్రవేశ మార్గాల్లోనూ స్క్రీనింగ్ స్టేషన్స్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







