కరోనా అలర్ట్: ప్రయాణీకుల నుంచి డిక్లరేషన్స్ తీసుకుంటున్న సౌదీ అరేబియా
- February 05, 2020
రియాద్: సౌదీ అరేబియా తమ దేశానికి వచ్చే ప్రయాణీకులు, 15 రోజుల ముందు వరకూ తాము చైనా వెళ్లలేదని డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతోంది. జనరల్ డైరెకట్రేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. చైనాలో విజృంభిస్తోన్న కరోనా వైరస్, ఇతర దేశాలకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్తో కలిసి ఇప్పటికే ప్రికాషనరీ మెజర్స్ని తీసుకోవడం జరిగింది. అని ప్రవేశ మార్గాల్లోనూ స్క్రీనింగ్ స్టేషన్స్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!