కరోనా అలర్ట్: ప్రయాణీకుల నుంచి డిక్లరేషన్స్ తీసుకుంటున్న సౌదీ అరేబియా
- February 05, 2020
రియాద్: సౌదీ అరేబియా తమ దేశానికి వచ్చే ప్రయాణీకులు, 15 రోజుల ముందు వరకూ తాము చైనా వెళ్లలేదని డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతోంది. జనరల్ డైరెకట్రేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. చైనాలో విజృంభిస్తోన్న కరోనా వైరస్, ఇతర దేశాలకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్తో కలిసి ఇప్పటికే ప్రికాషనరీ మెజర్స్ని తీసుకోవడం జరిగింది. అని ప్రవేశ మార్గాల్లోనూ స్క్రీనింగ్ స్టేషన్స్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







