ఆ ఇండియన్ సిస్టర్స్తో ఎలాంటి సమస్యా లేదు
- February 07, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇండియా నుంచి కింగ్డవ్ుకి వచ్చిన ఇండియన్ సిస్టర్స్తో ఎలాంటి సమస్యా లేదని స్పష్టం చేసింది. చైనా నుంచి ఈ ఇండియన్ సిస్టర్స్ స్వదేశానికి వెళ్ళి అక్కడి నుంచి 21 రోజుల అనంతరం కింగ్డవ్ుకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిని క్వారెంటీన్ చేసి, అబ్జర్వేషన్లో వుంచామని కూడా తెలిపారు అధికారులు. అయితే, కరోనా వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ కంటే ఎక్కువ రోజులు వారు ఇండియాలో వున్నారు గనుక, వారి నుంచి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశమే లేదనీ, అసలు వారికి కరోనా వైరస్ లేనే లేదని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా వున్నామనీ, భూ, ఉపరితల, జల మార్గాల్లో వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







