ఆ ఇండియన్ సిస్టర్స్తో ఎలాంటి సమస్యా లేదు
- February 07, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇండియా నుంచి కింగ్డవ్ుకి వచ్చిన ఇండియన్ సిస్టర్స్తో ఎలాంటి సమస్యా లేదని స్పష్టం చేసింది. చైనా నుంచి ఈ ఇండియన్ సిస్టర్స్ స్వదేశానికి వెళ్ళి అక్కడి నుంచి 21 రోజుల అనంతరం కింగ్డవ్ుకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిని క్వారెంటీన్ చేసి, అబ్జర్వేషన్లో వుంచామని కూడా తెలిపారు అధికారులు. అయితే, కరోనా వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ కంటే ఎక్కువ రోజులు వారు ఇండియాలో వున్నారు గనుక, వారి నుంచి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశమే లేదనీ, అసలు వారికి కరోనా వైరస్ లేనే లేదని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా వున్నామనీ, భూ, ఉపరితల, జల మార్గాల్లో వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







