ఆ ఇండియన్ సిస్టర్స్తో ఎలాంటి సమస్యా లేదు
- February 07, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇండియా నుంచి కింగ్డవ్ుకి వచ్చిన ఇండియన్ సిస్టర్స్తో ఎలాంటి సమస్యా లేదని స్పష్టం చేసింది. చైనా నుంచి ఈ ఇండియన్ సిస్టర్స్ స్వదేశానికి వెళ్ళి అక్కడి నుంచి 21 రోజుల అనంతరం కింగ్డవ్ుకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిని క్వారెంటీన్ చేసి, అబ్జర్వేషన్లో వుంచామని కూడా తెలిపారు అధికారులు. అయితే, కరోనా వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ కంటే ఎక్కువ రోజులు వారు ఇండియాలో వున్నారు గనుక, వారి నుంచి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశమే లేదనీ, అసలు వారికి కరోనా వైరస్ లేనే లేదని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా వున్నామనీ, భూ, ఉపరితల, జల మార్గాల్లో వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







