కువైట్ గవర్నమెంట్ స్కూల్స్లో వేధింపులు
- February 11, 2020
కువైట్:ఓ కువైటీ వ్యక్తి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి, గవర్నమెంట్ స్కూల్స్లో ‘బుల్లీయింగ్ ఫినామినన్’ గురించి ఫిర్యాదు చేశారు. మేల్ మరియు ఫిమేల్ స్టూడెంట్స్లో ఈ వైఖరి కన్పిస్తోందంటూ మినిస్ట్రీకి చేసిన ఫిర్యాదులో సదరు కువైటీ పేర్కొన్నారు. తన కుమార్తె, కోలీగ్స్ ద్వారా వేధింపులకు గురవుతున్న విషయాన్ని మినిస్ట్రీ దృష్టికి తీసుకెళ్ళారా వ్యక్తి. పలుమార్లు ఆ వేధింపుల్ని ఆపేందుకు తాను ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు ఆ కువైటీ వ్యక్తి. తన ప్రయత్నాలు విఫలం కావడంతోనే మినిస్ట్రీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని సదరు వ్యక్తి ఫిర్యాదులో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







