కువైట్ గవర్నమెంట్ స్కూల్స్లో వేధింపులు
- February 11, 2020
కువైట్:ఓ కువైటీ వ్యక్తి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి, గవర్నమెంట్ స్కూల్స్లో ‘బుల్లీయింగ్ ఫినామినన్’ గురించి ఫిర్యాదు చేశారు. మేల్ మరియు ఫిమేల్ స్టూడెంట్స్లో ఈ వైఖరి కన్పిస్తోందంటూ మినిస్ట్రీకి చేసిన ఫిర్యాదులో సదరు కువైటీ పేర్కొన్నారు. తన కుమార్తె, కోలీగ్స్ ద్వారా వేధింపులకు గురవుతున్న విషయాన్ని మినిస్ట్రీ దృష్టికి తీసుకెళ్ళారా వ్యక్తి. పలుమార్లు ఆ వేధింపుల్ని ఆపేందుకు తాను ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు ఆ కువైటీ వ్యక్తి. తన ప్రయత్నాలు విఫలం కావడంతోనే మినిస్ట్రీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని సదరు వ్యక్తి ఫిర్యాదులో వెల్లడించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







