బహ్రెయిన్: ప్రాస్టిట్యూట్ రాకెట్ బ్లాస్ట్ చేసిన పోలీసులు..21 మంది కజకిస్తాన్ మహిళలకు విముక్తి
- February 13, 2020
బహ్రెయిన్:బలవంతంగా వ్యభిచార రొంపిలోకి నెట్టబడిన 21 మంది కజకిస్తాన్ మహిళలకు విముక్తి లభించింది. కజకిస్తాన్ ను వలస వచ్చిన మహిళలతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఆ దేశ డిప్లామాట్స్ బహ్రెయిన్ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం కజకిస్తాన్ డిప్లామాట్స్, బహ్రెయిన్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో ఈ ప్రాస్టిట్యూషన్ రాకెట్ బ్లాస్ట్ చేశారు. ఈ దాడుల్లో 21 మంది రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ ఫీమెల్ సిటిజన్స్ ను ప్రాస్టిట్యూషన్ నిర్వాహకుల చెర నుంచి కాపాడినట్లు సౌదీలోని రిపబ్లిక్ ఎంబసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!