బహ్రెయిన్: ప్రాస్టిట్యూట్ రాకెట్ బ్లాస్ట్ చేసిన పోలీసులు..21 మంది కజకిస్తాన్ మహిళలకు విముక్తి
- February 13, 2020
బహ్రెయిన్:బలవంతంగా వ్యభిచార రొంపిలోకి నెట్టబడిన 21 మంది కజకిస్తాన్ మహిళలకు విముక్తి లభించింది. కజకిస్తాన్ ను వలస వచ్చిన మహిళలతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఆ దేశ డిప్లామాట్స్ బహ్రెయిన్ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం కజకిస్తాన్ డిప్లామాట్స్, బహ్రెయిన్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో ఈ ప్రాస్టిట్యూషన్ రాకెట్ బ్లాస్ట్ చేశారు. ఈ దాడుల్లో 21 మంది రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ ఫీమెల్ సిటిజన్స్ ను ప్రాస్టిట్యూషన్ నిర్వాహకుల చెర నుంచి కాపాడినట్లు సౌదీలోని రిపబ్లిక్ ఎంబసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







