బహ్రెయిన్: ప్రాస్టిట్యూట్ రాకెట్ బ్లాస్ట్ చేసిన పోలీసులు..21 మంది కజకిస్తాన్ మహిళలకు విముక్తి
- February 13, 2020
బహ్రెయిన్:బలవంతంగా వ్యభిచార రొంపిలోకి నెట్టబడిన 21 మంది కజకిస్తాన్ మహిళలకు విముక్తి లభించింది. కజకిస్తాన్ ను వలస వచ్చిన మహిళలతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఆ దేశ డిప్లామాట్స్ బహ్రెయిన్ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం కజకిస్తాన్ డిప్లామాట్స్, బహ్రెయిన్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో ఈ ప్రాస్టిట్యూషన్ రాకెట్ బ్లాస్ట్ చేశారు. ఈ దాడుల్లో 21 మంది రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ ఫీమెల్ సిటిజన్స్ ను ప్రాస్టిట్యూషన్ నిర్వాహకుల చెర నుంచి కాపాడినట్లు సౌదీలోని రిపబ్లిక్ ఎంబసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







