CoV ఎఫెక్ట్: పరీక్షలు రద్దు..స్కూల్స్ కు సెలవలు
- March 05, 2020
యూఏఈ: కరోనా వైరస్ కు జనం భయపడిపోతున్నారు. పిల్లలు మరియు వృద్దులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది.
ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ కు సెలవలు ప్రకటించింది ప్రభుత్వం. బోర్డు పరీక్షలు మినహా తక్కిన తరగతులకు పరీక్షలను రద్దు చేస్తూ స్కూల్స్ కు సెలవలు ప్రకటించింది మంత్రిత్వ శాఖ. దీంతో స్ప్రింగ్ బ్రేక్ (వసంత సెలవలు) ఏప్రిల్ 5 (స్కూల్ యాజమాన్యం పై ఆధారిత) దాకా ఉంటాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







