సహచరుడిపై దాడి చేసిన నలుగురు ఆసియా వలసదారులు
- March 12, 2020షార్జా: ఆసియాకి చెందిన నలుగురు వ్యక్తులు తమ సహచరుడ్ని తీవ్రంగా కొట్టి, గాయపర్చారు. మద్యం మత్తులో ఈ గొడవ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీస్ కేస్ నమోదయ్యింది. నిందితులు, న్యాయస్థానం యెదుట విచారణకు హాజరయ్యారు. అయితే, తమపై అభియోగాల్ని నిందితులు వ్యతిరేకిస్తున్నారు. కేసు విచారణ మార్చి 19కి వాయిదా పడింది. చిన్న గొడవ కాస్తా పెద్దదవడంతో నలుగురు వ్యక్తులు కలిసి ఒకే వ్యక్తిపై తీవ్రంగా దాడి చేసి గాయపర్చారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?