సహచరుడిపై దాడి చేసిన నలుగురు ఆసియా వలసదారులు
- March 12, 2020
షార్జా: ఆసియాకి చెందిన నలుగురు వ్యక్తులు తమ సహచరుడ్ని తీవ్రంగా కొట్టి, గాయపర్చారు. మద్యం మత్తులో ఈ గొడవ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీస్ కేస్ నమోదయ్యింది. నిందితులు, న్యాయస్థానం యెదుట విచారణకు హాజరయ్యారు. అయితే, తమపై అభియోగాల్ని నిందితులు వ్యతిరేకిస్తున్నారు. కేసు విచారణ మార్చి 19కి వాయిదా పడింది. చిన్న గొడవ కాస్తా పెద్దదవడంతో నలుగురు వ్యక్తులు కలిసి ఒకే వ్యక్తిపై తీవ్రంగా దాడి చేసి గాయపర్చారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







