ఒమన్లో క్రూయిజ్ షిప్స్పై సలాలా పోర్ట్ స్పష్టత
- March 13, 2020మస్కట్: సలాలా పోర్ట్ అథారిటీస్, సోషల్ మీడియాలో క్రూయిజ్ షిప్లపై వస్తున్న ప్రచారాలపై స్పష్టతనిచ్చింది. కోస్ట్ విక్టోరియా, వరల్డ్ డ్రీవ్ు క్రూయిజ్ షిప్లు డాక్ చేయబడ్డాయనీ, వీటిల్లో కోస్టా విక్టోరియా షిప్లో అవసరమైన తనిఖీలు నిర్వహించామని అధికారులు చెప్పారు. వరల్డ్ డ్రీవ్స్ు క్రూయిజ్ షిప్లో ప్రయాణీకులు లేరనీ, కేవలం రీఫ్యూయలింగ్ కోసమే వచ్చిందని చెప్పారు. పోర్టుల్లో షిప్లకు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వున్నామనీ సలాలా పోర్ట్ అథారిటీస్ తేల్చి చెప్పాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్