ఒమన్లో క్రూయిజ్ షిప్స్పై సలాలా పోర్ట్ స్పష్టత
- March 13, 2020
మస్కట్: సలాలా పోర్ట్ అథారిటీస్, సోషల్ మీడియాలో క్రూయిజ్ షిప్లపై వస్తున్న ప్రచారాలపై స్పష్టతనిచ్చింది. కోస్ట్ విక్టోరియా, వరల్డ్ డ్రీవ్ు క్రూయిజ్ షిప్లు డాక్ చేయబడ్డాయనీ, వీటిల్లో కోస్టా విక్టోరియా షిప్లో అవసరమైన తనిఖీలు నిర్వహించామని అధికారులు చెప్పారు. వరల్డ్ డ్రీవ్స్ు క్రూయిజ్ షిప్లో ప్రయాణీకులు లేరనీ, కేవలం రీఫ్యూయలింగ్ కోసమే వచ్చిందని చెప్పారు. పోర్టుల్లో షిప్లకు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వున్నామనీ సలాలా పోర్ట్ అథారిటీస్ తేల్చి చెప్పాయి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..