ఒమన్లో క్రూయిజ్ షిప్స్పై సలాలా పోర్ట్ స్పష్టత
- March 13, 2020
మస్కట్: సలాలా పోర్ట్ అథారిటీస్, సోషల్ మీడియాలో క్రూయిజ్ షిప్లపై వస్తున్న ప్రచారాలపై స్పష్టతనిచ్చింది. కోస్ట్ విక్టోరియా, వరల్డ్ డ్రీవ్ు క్రూయిజ్ షిప్లు డాక్ చేయబడ్డాయనీ, వీటిల్లో కోస్టా విక్టోరియా షిప్లో అవసరమైన తనిఖీలు నిర్వహించామని అధికారులు చెప్పారు. వరల్డ్ డ్రీవ్స్ు క్రూయిజ్ షిప్లో ప్రయాణీకులు లేరనీ, కేవలం రీఫ్యూయలింగ్ కోసమే వచ్చిందని చెప్పారు. పోర్టుల్లో షిప్లకు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వున్నామనీ సలాలా పోర్ట్ అథారిటీస్ తేల్చి చెప్పాయి.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







