ఫర్వానియా: ప్రవాసీయులకు మెడికల్ చెకప్ క్యాంప్ గడువు పొడగింపు
- March 15, 2020
కువైట్:కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రవాసీయులకు హెల్త్ చెకప్ ప్రొగ్రాంను మార్చి 15 వరకు పొడగించినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అధికారులు అనౌన్స్ చేశారు. ఫర్వానియా గవర్నరేట్ పరిధిలోని ప్రవాసీయులు అంతా తప్పనిసరిగా మార్చి 15లోపు హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. మార్చి 1 తర్వాత ఈజిప్ట్, సిరియా, లెబనాన్, కువైట్ నుంచి వచ్చిన ప్రవాసీయులు మిస్ కాకుండా హెల్త్ చెకప్ ప్రొగ్రాంలో పాల్గొనాలన్నారు. మిష్రఫ్ ఇంటర్నేషనల్ ఫెయిర్ గ్రౌండ్ లో శని, ఆదివారాల్లో సాయంత్రం 6 గంటల వరకు హెల్త్ చెకప్ చేస్తారని వివరించారు. అయితే..చెకప్ కి వచ్చేటప్పుడు తప్పనిసరిగా సివిల్ ఐడీ, పాస్ పోర్ట్ తీసుకురావాలని కూడా అధికారులు సూచించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









