ఫర్వానియా: ప్రవాసీయులకు మెడికల్ చెకప్ క్యాంప్ గడువు పొడగింపు
- March 15, 2020
కువైట్:కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రవాసీయులకు హెల్త్ చెకప్ ప్రొగ్రాంను మార్చి 15 వరకు పొడగించినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అధికారులు అనౌన్స్ చేశారు. ఫర్వానియా గవర్నరేట్ పరిధిలోని ప్రవాసీయులు అంతా తప్పనిసరిగా మార్చి 15లోపు హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. మార్చి 1 తర్వాత ఈజిప్ట్, సిరియా, లెబనాన్, కువైట్ నుంచి వచ్చిన ప్రవాసీయులు మిస్ కాకుండా హెల్త్ చెకప్ ప్రొగ్రాంలో పాల్గొనాలన్నారు. మిష్రఫ్ ఇంటర్నేషనల్ ఫెయిర్ గ్రౌండ్ లో శని, ఆదివారాల్లో సాయంత్రం 6 గంటల వరకు హెల్త్ చెకప్ చేస్తారని వివరించారు. అయితే..చెకప్ కి వచ్చేటప్పుడు తప్పనిసరిగా సివిల్ ఐడీ, పాస్ పోర్ట్ తీసుకురావాలని కూడా అధికారులు సూచించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







