ఫర్వానియా: ప్రవాసీయులకు మెడికల్ చెకప్ క్యాంప్ గడువు పొడగింపు
- March 15, 2020
కువైట్:కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రవాసీయులకు హెల్త్ చెకప్ ప్రొగ్రాంను మార్చి 15 వరకు పొడగించినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అధికారులు అనౌన్స్ చేశారు. ఫర్వానియా గవర్నరేట్ పరిధిలోని ప్రవాసీయులు అంతా తప్పనిసరిగా మార్చి 15లోపు హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. మార్చి 1 తర్వాత ఈజిప్ట్, సిరియా, లెబనాన్, కువైట్ నుంచి వచ్చిన ప్రవాసీయులు మిస్ కాకుండా హెల్త్ చెకప్ ప్రొగ్రాంలో పాల్గొనాలన్నారు. మిష్రఫ్ ఇంటర్నేషనల్ ఫెయిర్ గ్రౌండ్ లో శని, ఆదివారాల్లో సాయంత్రం 6 గంటల వరకు హెల్త్ చెకప్ చేస్తారని వివరించారు. అయితే..చెకప్ కి వచ్చేటప్పుడు తప్పనిసరిగా సివిల్ ఐడీ, పాస్ పోర్ట్ తీసుకురావాలని కూడా అధికారులు సూచించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







