యూఏఈ సహా జీసీసీ దేశాల నుంచి ఇండియాకి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్
- March 17, 2020
ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, క్వారంటైన్ని 14 రోజులపాటు తప్పనిసరి చేసింది వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకి. యూఏఈ, ఖతార్, ఒమన్ మరియు కువైట్ ద్వారా వచ్చేవారికి మార్చి 18 నుంచి ఈ క్వారంటైన్ని తప్పనిసరి చేస్తున్నారు. దుబాయ్లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు, అలాగే టర్కీ మరియు యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చేవారికీ క్వారంటైన్ తప్పనిసరిగా అమలు చేస్తారు. ఏ ఎయిర్లైన్ కూడా ఈ దేశాల నుంచి వచ్చేవారికి బోర్డింగ్ సౌకర్యం కల్పించకూడదు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







