కరోనా: ఫ్లాష్..ఫ్లాష్...భారత ఆర్మీ లో మొదటి పాసిటివ్ కేసు

- March 18, 2020 , by Maagulf
కరోనా: ఫ్లాష్..ఫ్లాష్...భారత ఆర్మీ లో మొదటి పాసిటివ్ కేసు

భారత్: లేహ్ లోని ఆర్మీ లో పనిచేస్తున్న 34 ఏళ్ల సైనికుడు కి కరోనా పరీక్షించగా పాజిటివ్ వాచినట్టు ఆర్మీ వర్గాలు బుధవారం తెలిపాయి. సాయుధ దళాలలో ఇది మొదటి COVID-19 కేసు.

ఈ సైనికుడి తండ్రి ఫిబ్రవరి 20 న ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఇరాన్ తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చారు. పరీక్షించగా తండ్రికి కరోనా ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు ధృవీకరించారు. ఈయన ఫిబ్రవరి 29 నుండి 'లడఖ్ హార్ట్ ఫౌండేషన్' వద్ద నిర్బంధంలో ఉన్నారు. లేహ్‌లోని చుహోట్ గ్రామంలో నివసిస్తున్న ఈ సైనికుడు తన తండ్రిని కలవడానికి వెళ్లి  ఈ వ్యాధిన పడటం విచారానికి గురి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com