కరోనా: ఫ్లాష్..ఫ్లాష్...భారత ఆర్మీ లో మొదటి పాసిటివ్ కేసు
- March 18, 2020భారత్: లేహ్ లోని ఆర్మీ లో పనిచేస్తున్న 34 ఏళ్ల సైనికుడు కి కరోనా పరీక్షించగా పాజిటివ్ వాచినట్టు ఆర్మీ వర్గాలు బుధవారం తెలిపాయి. సాయుధ దళాలలో ఇది మొదటి COVID-19 కేసు.
ఈ సైనికుడి తండ్రి ఫిబ్రవరి 20 న ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఇరాన్ తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చారు. పరీక్షించగా తండ్రికి కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ధృవీకరించారు. ఈయన ఫిబ్రవరి 29 నుండి 'లడఖ్ హార్ట్ ఫౌండేషన్' వద్ద నిర్బంధంలో ఉన్నారు. లేహ్లోని చుహోట్ గ్రామంలో నివసిస్తున్న ఈ సైనికుడు తన తండ్రిని కలవడానికి వెళ్లి ఈ వ్యాధిన పడటం విచారానికి గురి చేసింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం