దుబాయ్:గ్లోబల్ విలేజ్ మూసివేత..ఇప్పటికే తీసుకున్న టికెట్లకు వచ్చే సెషన్ లోనూ అనుమతి
- March 18, 2020
దుబాయ్:కరోనా ప్రభావంతో దుబాయ్ గ్లోబల్ విజేల్ మూసివేశారు. దీంతో ఇప్పటికే గ్లోబల్ విలేజ్ టికెట్లు తీసుకున్న వారికి, పాసుల బ్యాలెన్స్ ఉన్నవారికి ఊరటనిస్తూ నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు వాడని టికెట్లను వచ్చే 25వ సెషన్ గ్లోబల్ విలేజ్ లో వాడుకోవచ్చని ప్రకటించారు. 25 సెషన్ ప్రారంభమైన నెల రోజుల్లో టికెట్లతో పాటు బ్యాలెన్స్ మిగిలి ఉన్న పాసులను కూడా వాడుకోవచ్చని తెలిపారు. కరోనా ప్రభావంతో జనసమర్ధ ప్రాంతాలను మూసివేయటంలో భాగంగా గత ఆదివారం మూసివేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
- విజయ్కు షాక్ ఇచ్చిన వామపక్ష పార్టీల నిర్ణయం
- ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ రూల్స్..
- నార్త్ అల్ బటిన్హాలో టొబాకో తయారీ యూనిట్ సీజ్..!!
- కార్మికుల హక్కులు, సంస్కరణలపై ఫస్ట్ జాయింట్ మీటింగ్..!!









