దుబాయ్:గ్లోబల్ విలేజ్ మూసివేత..ఇప్పటికే తీసుకున్న టికెట్లకు వచ్చే సెషన్ లోనూ అనుమతి
- March 18, 2020
దుబాయ్:కరోనా ప్రభావంతో దుబాయ్ గ్లోబల్ విజేల్ మూసివేశారు. దీంతో ఇప్పటికే గ్లోబల్ విలేజ్ టికెట్లు తీసుకున్న వారికి, పాసుల బ్యాలెన్స్ ఉన్నవారికి ఊరటనిస్తూ నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు వాడని టికెట్లను వచ్చే 25వ సెషన్ గ్లోబల్ విలేజ్ లో వాడుకోవచ్చని ప్రకటించారు. 25 సెషన్ ప్రారంభమైన నెల రోజుల్లో టికెట్లతో పాటు బ్యాలెన్స్ మిగిలి ఉన్న పాసులను కూడా వాడుకోవచ్చని తెలిపారు. కరోనా ప్రభావంతో జనసమర్ధ ప్రాంతాలను మూసివేయటంలో భాగంగా గత ఆదివారం మూసివేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







