దుబాయ్:గ్లోబల్ విలేజ్ మూసివేత..ఇప్పటికే తీసుకున్న టికెట్లకు వచ్చే సెషన్ లోనూ అనుమతి
- March 18, 2020
దుబాయ్:కరోనా ప్రభావంతో దుబాయ్ గ్లోబల్ విజేల్ మూసివేశారు. దీంతో ఇప్పటికే గ్లోబల్ విలేజ్ టికెట్లు తీసుకున్న వారికి, పాసుల బ్యాలెన్స్ ఉన్నవారికి ఊరటనిస్తూ నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు వాడని టికెట్లను వచ్చే 25వ సెషన్ గ్లోబల్ విలేజ్ లో వాడుకోవచ్చని ప్రకటించారు. 25 సెషన్ ప్రారంభమైన నెల రోజుల్లో టికెట్లతో పాటు బ్యాలెన్స్ మిగిలి ఉన్న పాసులను కూడా వాడుకోవచ్చని తెలిపారు. కరోనా ప్రభావంతో జనసమర్ధ ప్రాంతాలను మూసివేయటంలో భాగంగా గత ఆదివారం మూసివేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..







