తప్పుడు సమాచారం: 23 సోషల్ మీడియా అకౌంట్ల పై చట్టపరమైన చర్యలు
- March 18, 2020కువైట్:కరోనా వైరస్పై తప్పుడు సమాచారం ప్రచారంలోకి తెస్తున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న 23 సోషల్ మీడియా అకౌంట్ల పై చర్యలు తీసుకోనున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్కి ఈ సోషల్ మీడియా అకౌంట్ల వ్యవహారాన్ని అప్పగించడం జరిగింది. ఈ విషయాన్ని మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొహమ్మద్ అల్ జబ్రి వెల్లడించారు. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ , సోమవారం 14 వెబ్సైట్స్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారు. కరోనా వైరస్పై అనవసరమైన భయాందోళనలు రేకెత్తించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం క్షమించరాని విషయమని మినిస్టర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ని నిలువరించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?