తప్పుడు సమాచారం: 23 సోషల్ మీడియా అకౌంట్ల పై చట్టపరమైన చర్యలు
- March 18, 2020
కువైట్:కరోనా వైరస్పై తప్పుడు సమాచారం ప్రచారంలోకి తెస్తున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న 23 సోషల్ మీడియా అకౌంట్ల పై చర్యలు తీసుకోనున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్కి ఈ సోషల్ మీడియా అకౌంట్ల వ్యవహారాన్ని అప్పగించడం జరిగింది. ఈ విషయాన్ని మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొహమ్మద్ అల్ జబ్రి వెల్లడించారు. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ , సోమవారం 14 వెబ్సైట్స్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారు. కరోనా వైరస్పై అనవసరమైన భయాందోళనలు రేకెత్తించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం క్షమించరాని విషయమని మినిస్టర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ని నిలువరించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!







