కరోనా వైరస్: 15 రోజులపాటు ప్రైవేట్ సెక్టార్లో ‘పని’ బంద్
- March 18, 2020
సౌదీ అరేబియా, ప్రైవేట్ సెక్టార్స్లో పని ని 15 రోజుల పాటు బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హెల్త్ మరియు ఫుడ్ సర్వీసెస్ విభాగాల్లో తప్ప మిగతా విభాగాలకు ఈ ‘బంద్’ వర్తిస్తుంది. సౌదీ అరేబియాలో ఇప్పటిదాకా 171 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ని తమ దేశంలో నిలువరించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. మాస్క్లను మూసివేయడం వంటి చర్యలు ఇప్పటికే సౌదీ అరేబియా తీసుకున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
- విజయ్కు షాక్ ఇచ్చిన వామపక్ష పార్టీల నిర్ణయం
- ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ రూల్స్..









