భారత్, బహ్రెయిన్ స్నేహబంధం
- January 24, 2016
ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, గుడైబియా ప్యాలెస్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కి స్వాగతం పలికారు. అరబ్ - ఇండియన్ కోఆపరేషన్ ఫోరమ్ సమావేశానికి హాజరయ్యేందుకు సుష్మాస్వరాజ్ బహ్రెయిన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తరఫున బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్కి గ్రీటింగ్స్ తెలియజేశారు సుష్మా స్వరాజ్. బహ్రెయిన్ - భారత్ల మధ్య సన్నిహిత సంబంధాలు ఇంకా మెరుగుపడవలసి ఉందనీ, వ్యాపారాత్మక కోణంలో ఇరు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే వైఖరి బలోపేతమవడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఇరువురూ వ్యాఖ్యానించారు. బహ్రెయిన్ ప్రగతిలో భారత వలసదారుల కృషిని ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా చెప్పారు. బహ్రెయిన్లో భారత్ - బహ్రెయిన్ పౌరుల మధ్య సఖ్యత చాలా గొప్పతని ఆయన అన్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







