దోహా:విజిట్ వీసా గడువును నెలపాటు పెంచిన ఖతార్
- March 28, 2020కరోనా వైరస్ నేపథ్యంలో పలు ఆంక్షలతో పాటు పలు వెసులుబాట్లు కలిపిస్తున్న ఖతార్ ప్రభుత్వం..విజిట్ వీసాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. విజిట్ వీసా మీద దేశానికి వచ్చిన వలసదారులు, పర్యాటకుల వీసా గడువును మరో నెల పాటు పొడగించింది. వీసా గడువు మిగిసినా..ముగింపు దశలో ఉన్నా వారికి ఈ ప్రకటన ఎంతో ప్రయోజనకరంగా మారింది. అయితే..వీసా గడువును పెంచుకునేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారాగానీ, మెట్రష్ 2 ద్వారాగానీ దరఖాస్తు చేసుకోచ్చు. అంతేగానీ వీసా గడువు పెంపు కోసం ఎవరూ పాస్ పోర్ట్ సర్వీసెస్ జనరల్ డైరెక్టరేట్ ఆఫీస్ కు వ్యక్తిగతంగా రావొద్దని కూడా సూచించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు