బహ్రెయిన్:ఫేక్ న్యూస్పై చర్యలు మొదలు
- March 31, 2020మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ కెప్టెన్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ అబ్దుల్లా, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మీడియా మరి సెక్యూరిటీ కల్చర్తో కలిసి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలకు సిద్ధమయ్యింది. అధికారిక మీడియా సోర్సెస్ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే పౌరులు పరిగణనలోకి తీసుకోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేక్ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని హెచ్చరించారు కెప్టెన్ మొహమ్మద్. యాంటీ సైబర్ క్రైవ్ు డైరెక్టరేట్, అన్ని సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టిందనీ, ఉల్లంఘనులపై కరిÄన చర్యలుంటాయని అన్నారాయన.
తాజా వార్తలు
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!