కరోనా ఎఫెక్ట్: దోహా లో ఉపాధి కోల్పోయిన తెలుగు వారికి ఆపన్నహస్తం
- April 01, 2020
దోహా:కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి చూస్తున్నాం.కరోనా వైరస్ సందర్భంగా ఉపాధి కోల్పోయి ఆహారం లేని తెలుగు వారికి 10 రోజులకు సరిపడా ఆహార సరుకులు శశి కిరణ్(దోహా ఖతార్ ysrcp కన్వీనర్) అందించారు.ఇటువంటి సమయంలో గొప్ప నిర్ణయం తీసుకున్న శశి కిరణ్ కి కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.పేద వాళ్ళని ఆదుకోవాలి అనే జగన్ అన్న పిలుపుతో ,ఒక సంకల్పం తో తనవంతు సాయంగా ఖతార్ కన్వీనర్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఉపాధి కోల్పోయి ఆహారం లేని తెలుగు వారికి ఆహార సరుకులు ఈ నెంబర్: 77617980 కి కాల్ చేస్తే ఉచితంగా అందిస్తామని శశి కిరణ్ తెలియజేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







