కరోనా ఎఫెక్ట్: దోహా లో ఉపాధి కోల్పోయిన తెలుగు వారికి ఆపన్నహస్తం
- April 01, 2020దోహా:కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి చూస్తున్నాం.కరోనా వైరస్ సందర్భంగా ఉపాధి కోల్పోయి ఆహారం లేని తెలుగు వారికి 10 రోజులకు సరిపడా ఆహార సరుకులు శశి కిరణ్(దోహా ఖతార్ ysrcp కన్వీనర్) అందించారు.ఇటువంటి సమయంలో గొప్ప నిర్ణయం తీసుకున్న శశి కిరణ్ కి కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.పేద వాళ్ళని ఆదుకోవాలి అనే జగన్ అన్న పిలుపుతో ,ఒక సంకల్పం తో తనవంతు సాయంగా ఖతార్ కన్వీనర్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఉపాధి కోల్పోయి ఆహారం లేని తెలుగు వారికి ఆహార సరుకులు ఈ నెంబర్: 77617980 కి కాల్ చేస్తే ఉచితంగా అందిస్తామని శశి కిరణ్ తెలియజేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్