కరోనా ఎఫెక్ట్:36 వేల మంది ఉద్యోగులపై సస్పెన్షన్
- April 02, 2020లండన్:బ్రిటీష్ ఎయిర్వేస్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించనున్నది. సుమారు 36 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆ సంస్థ భావిస్తున్నది. దీనిపై ఆ కంపెనీ త్వరలోనే నిర్ణయం వెలుబడించనున్నది. కరోనా సంక్షోభం వల్ల ఆ కంపెనీకి చెందిన దాదాపు అన్ని విమానాలు గ్రౌండ్ అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో యునైట్ యూనియన్తో బ్రిటీష్ ఎయిర్వేస్ ఓ ఒప్పందం కుదర్చుకోనున్నది. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, ఇంజినీర్లు, హెడ్ ఆఫీసులో పనిచేసే దాదాపు 80 శాతం మంది ఉద్యోగుల వరకు విధుల నుంచి సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్వేస్ నిర్ణయం వల్ల ఉద్యోగాలు కోల్పోయేవారు.. ప్రభుత్వ స్కీమ్ నుంచి బెనిఫిట్ పొందనున్నారు. వారికి నెలకు 2500 పౌండ్లు ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..