కరోనా వైరస్: జిసిసి దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమన్న కువైట్
- April 08, 2020
కువైట్:డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అనాస్ అల్ సలెహ్, గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ మెంబర్ స్టేట్స్ మధ్య పరస్పర సహకారం అవసరమనీ, ఆ సహకారంతోనే కరోనా వైరస్ని అడ్డుకోగలమని అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిసిసి దేశాల ఇంఈరియర్ మినిస్టర్స్తో జరిగిన సమావేశం అనంతరం అల్ సలాహ్ మాట్లాడారు. కాన్ఫరెన్స్లో పలు అంశాలపై చర్చ జరిగిందని అన్నారు. మొత్తం ప్రపంచం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటోందనీ, వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో జిసిసి దేశాల మధ్య మరింత సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







