మనీ ట్రాన్స్ఫర్ యాప్ ద్వారా అల్ ముజైని ఎక్స్ఛేంజ్ సేవలు
- April 09, 2020
కువైట్: కరోనా వైరస్ క్రైసిస్ నేపథ్యంలో అల్ ముజైని ఎక్స్ఛేంజ్ కంపెనీ, మనీ ట్రాన్స్ఫర్ యాప్ ద్వారా కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించడంతోపాటు, పలు రకాల సేవల్ని వినియోగదారులకు అందిస్తోంది. ఇంటి నుంచే తమ రెమిటెన్స్ని ఈ మొబైల్ యాప్ ద్వారా చేపట్టడానికి వీలవుతుంది. తేలికగా, భద్రతతో కూడిన విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ యూజర్స్కి వీలుగా ఈ యాప్ని రూపొందించారు. 1942 నుంచి అల్ ముజైని ఎక్స్ఛేంజ్ కంపెనీ, మనీ ట్రాన్స్ఫర్ విభాగంలో ముందంజలో వుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం