ఒమన్లో ఇద్దరు వలసదారుల అరెస్ట్
- April 14, 2020
మస్కట్: ఫుడ్ సేఫ్టీ మరియు క్వాలిటీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్, ఇద్దరు వలస కార్మికుల్ని అరెస్ట్ చేశారు. మనుషులు తినడానికి తగిన ప్రమాణాల్లేని ఆహారాన్ని సలాలా విలాయత్ మరియు దోఫార్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నందున నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు మినిరస్టీ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ మరియు వాటర్ రిసోర్సెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. దోఫార్ మునిసిపాలిటీ సహకారంతో ఇన్స్పెక్టర్స్ ఈ తనిఖీలు నిర్వహించారు. నిందితులు వెజిటబుల్స్, ఫ్రూట్స్ మరియు ఫిష్ని విక్రయిస్తున్నట్లు తెలిపారు అధికారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్ని ధ్వంసం చేయడం జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







