మస్కట్ : పవిత్ర రమదాన్ మాసంలో అధికారిక పనివేళలను ప్రకటించిన ఒమన్
- April 16, 2020
పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, అలాగే ఇతర రాష్ట్ర పరిపాలన విభాగాల ఉద్యోగుల అధికారిక పనివేళలను ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పవిత్ర మాసంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనివేళలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. అలాగే ప్రైవేట్ రంగంలోని కంపెనీలు, వివిధ సంస్థల్లో పని చేస్తున్న ముస్లింల పని వేళలను తగ్గిస్తూ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. రోజులో ఆరు గంటలు మాత్రమే పనివేళలుగా ప్రకటించింది. లేదంటే వారంలో 30 గంటలు పనివేళలుగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







