కరోనా: ప్రైవేట్ సెక్టార్ కోసం అదనపు ప్యాకేజీకి కింగ్ ఆమోదం
- April 16, 2020
రియాద్: సౌదీ అరేబియా కింగ్ సల్మాన్, ప్రైవేట్ సెక్టార్ని కరోనా క్రైసిస్ నేపథ్యంలో ఆదుకునేందుకు అదనపు ఎకనమిక్ ప్యాకేజీకి ఆమోదం తెలిపారు. మొత్తం 50 బిలియన్ రియాల్స్ ప్యాకేజీలో అనేక కీలక అంశాలున్నాయి. ప్రైవేట్ సెక్టార్ డ్యూస్ చెల్లింపుని సులభతరం చేస్తుంది. ఆయా రంగాల్లో లిక్విడీటీని పెంచుతుంది. ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నవారి వేతనాల చెల్లింపుకు ఉపకరిస్తుంది. 47 బిలియన్ రియాల్స్ని హెల్త్ సెక్టార్ కోసం కేటాయిస్తున్నారు. 30 మిలియన్ జనాభా వున్న దేశంలో కొత్తగా 493 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 5,862 కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదుకాగా, 79 మరణాలు సంభవించాయి. కాగా, ఇటీవలే కింగ్ సల్మాన్, 9 బిలియన్ రియాల్స్ని ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల జీతాల కోసం విడుదల చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







