ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- November 12, 2025
మస్కట్: ఒమన్ హాకీ5స్ ఈవెంట్ కు సర్వం సిద్ధమైంది. హాకీ ఒమన్ కార్నివాల్ లో ఐదు దేశాల నుండి 47 జట్లు మరియు 500 కంటే ఎక్కువ మంది ప్లేయర్స్ పాల్గొంటున్నారు. నవంబర్ 13 నుంచి15 వరకు అల్ అమెరాట్లోని హాకీ ఒమన్ అరీనాలో జరగనున్నది.
ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచులు ప్రారంభమవుతాయి. తొలిరోజు సాయంత్రం 5 గంటలకు ఫ్యాన్ విలేజ్ లో సాంస్కృతిక ప్రదర్శనలు, వింటేజ్ కార్ల ప్రదర్శనలు హైలెట్ కానున్నాయి.. క్రీడను సమాజ వేడుకతో మిళితం చేస్తూ 600 మంది మహిళలతో కూడిన ప్రత్యేక నృత్య ప్రదర్శన కూడా జరుగుతుంది.
ఇండియా, ఈజిప్ట్, యూఏఈ, ఇరాక్ మరియు ఒమన్ దేశాల నుండి జట్లు పోటీపడుతున్నాయి. ఈ గేమ్స్ ద్వారా యువ ప్రతిభను మరియు అట్టడుగు స్థాయిలో హాకీని ప్రోత్సహించడం జరుగుతుందని ఒమన్ హాకీ అసోసియేషన్ చైర్మన్ మార్వాన్ జుమా అల్ జుమా తెలిపారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







