అమెరికా:32,917 కు చేరిన మరణాల సంఖ్య
- April 17, 2020
అమెరికాను కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెనుగుతోంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం ఏప్రిల్ 17 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ధృవీకరించబడిన కరోనావైరస్ కేసుల సంఖ్య 667,800 కి చేరుకుంది. అంతేకాదు మరణాల సంఖ్య గురువారం 32,917 కు చేరుకుంది. గత 24 గంటల్లో 4,491 మంది మరణించారు, ఇప్పటివరకు ఇదే అత్యధిక రోజువారీ సంఖ్య. అత్యధిక మరణాలతో అమెరికా మొదటిస్థానంలో ఉండగా.. ఆ తరువాత ఇటలీ, స్పెయిన్ , ఫ్రాన్స్ ఉన్నాయి. ఇటలీలో 22,170 మంది మరణించారు, స్పెయిన్లో 19,130 మంది మరణించగా, ఫ్రాన్స్లో 17,920 మంది మరణించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







