కోవిడ్-19 కేసులు, మరణాలపై WHO ప్రకటన
- April 18, 2020
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచవ్యాప్తంగా 139,378 మంది కోవిడ్ -19 మరణించారని , మొత్తం ధృవీకరించబడిన కేసుల సంఖ్య 2.074 మిలియన్లకు చేరుకుందని వెల్లడించింది. గత 24 గంటల్లో, కొత్తగా 82,967 కరోనావైరస్ కేసులు, 8,493 మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఐరోపాలో 1.05 మిలియన్లకు పైగా COVID-19 కేసులు నమోదయ్యాయి, 632,781 మంది పాజిటివ్ రోగులతో యునైటెడ్ స్టేట్స్ అత్యంత నష్టపోయిన దేశంగా ఉంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా 2.2 మిలియన్లకు పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారని, 148,000 మందికి పైగా మరణాలు సంభవించాయని చెబుతోంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







