పవిత్ర రమదాన్ మాసంలో ఇంట్లోనే ప్రార్ధనలు చేయాలి--దుబాయ్ ప్రభుత్వం
- April 20, 2020
కరోనా వైరస్: ఇంటి వద్దనే రమదాన్ తరావీహ్ముస్లింలు తరావీహ్ ప్రార్థనల్ని పవిత్ర రమదాన్ మాసంలో ఇంటి వద్దనే చేసుకోవచ్చు. ఈ మేరకు ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ (ఐఎసిఎడి) - దుబాయ్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రోజువారీచేసే ఐదు ప్రార్థనల్లానే తవారీహ్ ప్రార్థనలు కూడా ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. కరోనా వైరస్ నేపథ్యంలో, మాస్క్లు మూసివేసిన దరిమిలా, ఇంటి వద్దన ప్రార్థనలు చేసుకోవాల్సి వుంటుందని డిపార్ట్మెంట్ పేర్కొంది. మాస్క్ల వద్ద చేసే ప్రార్థనలతో వచ్చే ఫలితం ఇంటి వద్దనే ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసినా దక్కుతుందని ఐఎసిఎడి వెల్లడించింది. పవిత్ర ఖురాన్ పఠనాన్ని పూర్తి చేసేందుకు ముస్లింలు తరావీహ్ ప్రార్థన చేస్తారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







