కరోనా వైరస్పై పోరులో మెరుగైన సహకారం అవసరం.!
- April 20, 2020
రియాద్: గ్రూప్ 20 మేజర్ ఎకానమీస్కి సంబంధించిన హెల్త్ మినిస్టర్స్, వర్చువల్ మీటింగ్ ద్వారా కరోనా వైరస్ (కోవిడ్19)పై పోరాటం గురించి చర్చించారు. సౌదీ జి20 సెక్రేటేరియట్ ఈ విషయాన్ని వెల్లడించింది. సౌదీ అరేబియా మానిస్టర్ ఆఫ్ హెల్త్ తవాఫిక్ అల్ రబియా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ప్రజల ప్రాణాల్ని కాపాడటం, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీని పెంచడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఆయా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలపై హెల్త్ మినిస్టర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పరస్పర సహకారం, సాంకేతికత అందిపుచ్చుకోవడం, సమాచారాన్ని పంచుకోవడం వంటి విధానాల ద్వారా కరోనాపై ఉమ్మడి పోరు జరపాల్సి వుంటుందని మినిస్టర్స్ పేర్కొన్నారు. హెల్త్ సిస్టవ్ుతోపాటు, ఎననామిక్ సిట్యుయేషన్ని కూడా కరోనా వైరస్ తీవ్రంగా ప్రభావితం చేస్తోందని మినిస్టర్స్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







